చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి | TDP Activists Attack on Chevireddy Bhaskar Reddy | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి

Feb 3 2019 3:44 PM | Updated on Mar 22 2024 11:23 AM

పసుపు-కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. వేదాంతపురం అగ్రహారంలో ఏర్పాటు చేసిన సభలో చెవిరెడ్డి మాట్లాడుతుండగా పలువురు టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాంతో వేదిక వద్దే చెవిరెడ్డి స్పృహ కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో గాయపడిన చెవిరెడ్డిని రుయా ఆస్పత్రికి తరలించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement