నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానుంది. ఈ వారంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, తీర్మానాలతో పాటు ప్రభుత్వం తరఫున ప్రస్తావించాల్సిన అంశాలపైనే కేబినేట్‌ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుందని అధికారవర్గాల ద్వారా తెలిసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top