68 ఏళ్ల తర్వాత తల్లీ తనయుల అరుదైన కలయిక | South Korean Mother Met Her Son In North Korea After 68 Years | Sakshi
Sakshi News home page

Aug 24 2018 5:57 PM | Updated on Mar 20 2024 3:12 PM

రెండూ మూడేళ్ల క్రితం తప్పిపోయిన లేదా దూరమైన పిల్లవాడిని కలుసుకుంటే ఓ తల్లి హృదయం తన్మయత్వంతో పరవశించి పోతుంది. ఇక 68 ఏళ్ల క్రితం తన నుంచి దూరమైన కొడుకును కలసుకుంటే ఆ తల్లి హృదయం ఎలా ఉప్పొంగిపోతుందో చెప్పలేం! అది ఆ తల్లికే తెలియాలి. 68 ఏళ్ల క్రితం కొరియన్ల యుద్ధం కారణంగా ఉత్తర కొరియాలోనే ఉండిపోయిన తన కొడుకు లీ సంగ్‌ చుల్‌ను దక్షిణ కొరియాకు తరలిపోయిన తల్లి లీ కియమ్‌ సియంకు అదృష్టవశాత్తు లభించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement