అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఈ సంఘటన అసోంలోని జాలుక్బరీలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు అందులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గోలపరా నుంచి గువాహటి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
లోయలో పడ్డ కారు: ఆరుగురి మృతి
Published Tue, Oct 10 2017 6:59 AM
Advertisement
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement