ఆర్టీసీ బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు | RTC Bus Accident In Mancherial | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు

May 17 2019 5:02 PM | Updated on Mar 21 2024 11:09 AM

కల్వర్టును ఢీకొట్టి, ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాలనుంచి చెన్నూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జైపూర్‌ వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement