డివైడర్‌ను ఢీకొన్న బైక్‌..ముగ్గురి మృతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధి మైలార్‌దేవ్‌పల్లి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవానం డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురు దుర‍్మరణం చెందారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top