మరోసారి విప్లవ్‌ దేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు | Rabindranath Tagore gave back Noble prize to protest against British | Sakshi
Sakshi News home page

మరోసారి విప్లవ్‌ దేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

May 11 2018 11:23 AM | Updated on Mar 22 2024 11:13 AM

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ నోబెల్‌ బహుమతిని వెనక్కిఇచ్చేశారని అన్నారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన రవీంద్ర జయంతి కార్యక్రమంలో పాల్గొన్న విప్లవ్‌ దేవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 1919లో జలియన్‌వాలాబాగ్‌ ఊచకోతకు నిరసనగా ఠాగూర్‌ తనకు బ్రిటన్‌ ప్రకటించిన సర్‌ టైటిల్‌ను నిరాకరించారు. 1913లో ఠాగూర్‌కు సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి లభించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement