హోదా తీసుకొచ్చే ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌  | Nuzvid MLA Meka Venkata Pratap Talk in PrajaSankalpaYatra council | Sakshi
Sakshi News home page

Apr 21 2018 7:30 PM | Updated on Mar 21 2024 6:42 PM

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నూజివీడుకి చేరుకున్నారు. గాంధీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో జనసంద్రమైంది. సభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు కృషి చేస్తామన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement