సెప్టెంబర్‌లోనే అభ్యర్థుల ప్రకటన

వచ్చే ఎన్నికలకు సెప్టెంబర్‌లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని, ఎవరితో పొత్తు ఉండదని, ఒంటిరిగానే పోటీ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన అధ్యక్షతన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జ‌రిగింది. ఈ సమావేశ అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో పార్టీ తరపున 9 తీర్మానాలు చేసినట్లు తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top