రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొన్నారు | Kanna Laxminarayana Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొన్నారు

Nov 17 2018 7:51 PM | Updated on Mar 22 2024 11:16 AM

రాష్ట్ర ప్రజలు ఇసుకపై టీడీపీ టాక్స్‌ కడుతున్నారని.. ఆ టాక్స్‌మీద వచ్చే డబ్బును చంద్రబాబు నాయుడు, లోకేష్‌ పంచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు నుంచే వేల లారీల ఇసుక అక్రమంగా తరలిపోతుందని ఆరోపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement