బాబుతో పాటు లోకేష్‌ కూడా రాష్ట్ర ఖజానాను దోచేస్తున్నారు | Kanna Lakshminarayana takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబుతో పాటు లోకేష్‌ కూడా రాష్ట్ర ఖజానాను దోచేస్తున్నారు

Sep 30 2018 6:11 PM | Updated on Mar 21 2024 6:45 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రాజధాని పేరుతో బాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌ కూడా రాష్ట్ర ఖజానాను దోచేస్తున్నారని విమర్శించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement