ఇంటర్ బాలికపై అత్యాచారం
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడో యువకుడు. ఈ అమానుష సంఘటన అనంతపురంలో జరిగింది. అనంతపురం జిల్లా కూడేరుకు చెందిన బాలిక నగరంలోని జూనియర్ కాలేజీలో చదువుతోంది. అదే ఊరికి చెందిన గణేష్ అనే యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి, కూల్డ్రింక్లో మత్తుమందు కలిపిచ్చి బెంగళూరు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని సమాచారం.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు