భారీగా నిలిచిపోయిన వాహనాలు.. ఓటర్లకు తిప్పలు | Heavy Traffic Jam At Panthangi Toll Plaza | Sakshi
Sakshi News home page

భారీగా నిలిచిపోయిన వాహనాలు.. ఓటర్లకు తిప్పలు

Apr 10 2019 11:06 AM | Updated on Mar 22 2024 11:32 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంతూళ్లకు బయలుదేరిన ఓటర్లకు తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్‌ -విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరుగుతున్నందున ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్‌ నగరం నుంచి ఓటర్లు మంగళవారం రాత్రి నుంచి సొంతూళ్లకు బయల్దేరారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement