277వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Day 277 of Praja Sankalpa Yatra begins | Sakshi
Sakshi News home page

277వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Oct 3 2018 10:12 AM | Updated on Mar 20 2024 3:43 PM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం నెల్లిమర్ల నియోజకవర్గంలోని  నెల్లిమర్ల మండలం కొండవెలగాడ నుంచి 277వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది.
 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement