గత ప్రభుత్వం రూ.40 వేల కోట్ల బిల్లులను పెండింగులో పెట్టి... రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై దృష్టిపెట్టి.. ఫోకస్గా ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం జగన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... నవరత్నాల అమలే తమ ప్రభుత్వానికున్న ఫోకస్ అని స్పష్టం చేశారు.
త్వరలోనే రచ్చబండ కార్యక్రమం: సీఎం వైఎస్ జగన్
Nov 22 2019 3:18 PM | Updated on Nov 22 2019 3:23 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement