మళ్లీ మళ్లీ..అదే కుట్ర.. | Chandrababu Naidu Doing Yellow Publicity | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ..అదే కుట్ర..

Mar 13 2019 7:08 AM | Updated on Mar 22 2024 11:29 AM

తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని గుర్తించిన చంద్రబాబు హడలిపోతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా విషయంలో రాజీపడటం, రాజధాని నిర్మాణంలో వైఫల్యం, సంక్షేమ పథకాలు అమల్లో చేతులేత్తేయడం, యథేచ్ఛగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ ప్రభుత్వం అంటేనే ప్రజలు మండిపడుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement