పవిత్ర సంగమాన్ని చూడకపోతే పాపం అని పదేపదే లేనిపోని ప్రచారంచేసి 22 నిండుప్రాణాలు బలిగొన్న సీఎం చంద్రబాబుప్రజలకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వెలంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు
Nov 15 2017 7:06 AM | Updated on Mar 20 2024 5:04 PM
పవిత్ర సంగమాన్ని చూడకపోతే పాపం అని పదేపదే లేనిపోని ప్రచారంచేసి 22 నిండుప్రాణాలు బలిగొన్న సీఎం చంద్రబాబుప్రజలకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వెలంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు