ముందస్తు ఎన్నికలు ఇంకా ముందే?
అసెంబ్లీ రద్దయితే వెంటనే ఎన్నికలు జరపాలని, 6 నెలలపాటూ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలతోపాటూ పాటు తెలంగాణ ఎన్నికలు నిర్వహించే అవకాశాలను ఇప్పుడే చెప్పలేమని రావత్ వ్యాఖ్యానించారు. అక్టోబర్ మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూలు విడుదల చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు