మెరుగైన వైద్య సేవల కోసమే.. | AP CM YS Jagan launches Aarogyasri in three cities | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవల కోసమే..

Nov 2 2019 7:54 AM | Updated on Mar 22 2024 11:30 AM

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ తీసుకున్న కీలక నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో 130 ఆసుపత్రుల్లో ఈ సేవలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. దీంతో ఈ మూడు నగరాల్లోని 130 ఆసుపత్రుల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు 17 సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లోని 716 రకాల జబ్బులకు వైద్య సేవలు అందుబాటుల్లోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement