జిల్లాలోని గజ్వేల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. టాటాఎస్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పది మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని గజ్వెల్ ఆస్పత్రికి తరలించారు.
Sep 14 2018 5:37 PM | Updated on Mar 20 2024 3:34 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement