తిరుపతి నగరానికి మణిహారం.. శ్రీవారి భక్తులకు వరం.. ‘శ్రీనివాస సేతు’ ఎలివేటెడ్ స్మార్ట్ కారిడార్ ఎక్స్ ప్రెస్ వే. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ₹650.50 కోట్లు వ్యయంతో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేపట్టిన ఈ వంతెనను నేడు సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు.