పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు | YS Jagan appreciated PV sindhu | Sakshi
Sakshi News home page

Nov 30 2015 7:10 AM | Updated on Mar 21 2024 7:47 PM

మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజయం సాధించిన తెలుగుతేజం పీవీ సింధును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement