భారత క్రికెటర్, గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 150 మ్యాచ్ ల క్లబ్ లో చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గత తొమ్మిది సీజన్లలో కలిపి 147 మ్యాచ్ లు ఆడిన రైనా.. ఈ ఏడాది మూడు మ్యాచ్ లు ఆడటం ద్వారా అరుదైన మార్కును సొంతం చేసుకున్నాడు.
సురేష్ రైనా@150 సెలబ్రేషన్స్
Published Sun, Apr 16 2017 6:13 PM
Advertisement
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement