ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వైఎస్ పాలన కావాలంటే వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషిచేయాలని కోరారు.
May 30 2017 12:19 PM | Updated on Mar 21 2024 5:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement