‘జగన్‌ సీఎం కావాలి వైఎస్‌ పాలన రావాలి’ | YSRCP Plenary in Tirupati | Sakshi
Sakshi News home page

May 30 2017 12:19 PM | Updated on Mar 21 2024 5:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైఎస్‌ పాలన కావాలంటే వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషిచేయాలని కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement