అర్హత లేనివారికి ర్యాంకులు కట్టబెట్టే యత్నం | ysrcp mla adimulapu suresh slams chandrababu naidu over tenth exam papers leakage | Sakshi
Sakshi News home page

Mar 28 2017 3:42 PM | Updated on Mar 22 2024 11:13 AM

కష్టపడి చదువుకునే విద్యార్థుల భవిష్యత్‌ను కాలరాసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. అర్హత లేనివారికి ర్యాంకులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై తాము అసెంబ్లీలో ఇవాళ ఉదయం నుంచి చర్చకు పట్టుబడితే... అదేమీ సమస్య కాదని, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని చెప్పడం దారుణమన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement