రొట్టెల పండుగలో పాల్గొన్న వైఎస్ జగన్ | ys jagan special prayers at bara shaheed dargah in nellore | Sakshi
Sakshi News home page

Oct 14 2016 2:39 PM | Updated on Mar 21 2024 7:47 PM

ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం రొట్టెల పండుగలో పాల్గొన్నారు. బారాషహీద్‌ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వర్ణాల చెరువులో రోట్టెలు పట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement