రొట్టెల పండుగలో పాల్గొన్న వైఎస్ జగన్ | ys jagan special prayers at bara shaheed dargah in nellore | Sakshi
Sakshi News home page

Oct 14 2016 2:39 PM | Updated on Mar 21 2024 7:47 PM

ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం రొట్టెల పండుగలో పాల్గొన్నారు. బారాషహీద్‌ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వర్ణాల చెరువులో రోట్టెలు పట్టారు.

Advertisement
Advertisement