వైఎస్ జగన్ గుంటూరు పర్యటన ప్రారంభం | YS Jagan Mohan Reddy kick starts guntur district tour | Sakshi
Sakshi News home page

Sep 26 2016 12:20 PM | Updated on Mar 20 2024 3:12 PM

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నానికి ఆయన గుంటూరు జిల్లా పొందుగల చేరుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమ, మంగళవారాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement