పార్లమెంటు శీతాకాల సమావేశాల 11వ రోజూ గందరగోళంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. సర్జికల్ దాడుల తర్వాత 25 మంది భారత జవాన్లు అమరులవటం, నోట్ల రద్దు కారణంగా 82 మంది మృతిచెందటంపై సంతాపం తెలపాలంటూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేశారుు. అటు లోక్సభలోనూ నోట్లరద్దుపై వాయిదా తీర్మానాన్ని ఆమోదించాలని, అమరులైన జవాన్లకు సంతాపం తెలపాలనే డిమాండ్తో విపక్షాలు వాకౌట్ చేశారుు. తర్వాత సభ ప్రారంభమైనా గందరగోళం నడుమ వారుుదా పడింది.
Dec 1 2016 7:48 AM | Updated on Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement