నేడు సభ్యులకు టీ బిల్లు ప్రతులు! | T bill reports to assembly | Sakshi
Sakshi News home page

Dec 13 2013 7:20 AM | Updated on Mar 22 2024 11:13 AM

ఇన్ని రోజులు హస్తినకే పరిమితమైన రాష్ట్ర విభజన అంశం గురువారం సాయంత్రం రాష్ట్రానికి చేరింది. రాష్ట్ర పునర్విభజన ముసాయిదా (తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు) బిల్లు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. జనవరి 23వ తేదీలోగా దానిపై శాసనమండలి, అసెంబ్లీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గడవు విధించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement