మార్చిలోగా ఎస్సై, కానిస్టేబుల్‌ నియామకాలు | SI, constable appointments on March | Sakshi
Sakshi News home page

Feb 17 2017 7:29 AM | Updated on Mar 21 2024 9:00 PM

రాష్ట్రంలో ఎస్సై, పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్టు ఏపీ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు గురువారం షెడ్యుల్‌ను ప్రకటించింది. ఇప్పటికే తుది రాత పరీక్షలు పూర్తి చేసుకుని మెరిట్‌ లిస్ట్‌ను ప్రకటించిన ఆయా పోస్టుల భర్తీని చేపట్టనున్నట్టు తెలిపింది. గత ఏడాది నవంబర్‌ 18, 19 తేదీల్లో తుదిరాత పరీక్ష నిర్వహించిన ఎస్సై (కమ్యూనికేషన్స్‌), ఏఎస్సై (ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో) పోస్టుల మెరిట్‌ లిస్ట్‌ను ఈ నెల 10న ప్రకటించ నుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement