'విదేశాలకు కాదు మోదీ... పంజాబ్ వెళ్లు' | Rahul Gandhi Speaks in the Lok Sabha on Farmers Crisis | Sakshi
Sakshi News home page

Apr 29 2015 12:51 PM | Updated on Mar 21 2024 8:18 PM

దేశంలో రైతులను పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ తరచుగా విదేశీ పర్యటనలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బుధవారం లోక్సభలో రైతుల ఆత్మహత్యలపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement