తమిళనాడులో వారసుడు వచ్చేశాడు | Sakshi
Sakshi News home page

తమిళనాడులో వారసుడు వచ్చేశాడు

Published Thu, Oct 20 2016 6:53 PM

తమిళనాడులో ఇన్నాళ్లుగా నలుగుతున్న వారసత్వ పోరు ఓ కొలిక్కి వచ్చింది. తన తర్వాత రాజకీయ వారసుడిగా ఎంకే స్టాలిన్ (63) ఉంటాడని డీఎంకే అధినేత కరుణానిధి (92) ప్రకటించారు.