తెలుగుదేశం పార్టీకి హైకోర్టులో చుక్కెదురు అయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగులో పదిమంది ఓటర్లుకు సహాయకుల కోసం (కంపానియన్ ఓటు) టీడీపీ కోర్టును ఆశ్రయించింది. అయితే టీడీపీ అభ్యర్థనను హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
Mar 17 2017 11:54 AM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement