జీహెచ్ఎంసీ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రజారోగ్యశాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. సోమవారం ఉదయం దాడులు చేపట్టి అపరిశుభ్రత, అధికార ముద్ర లేని మాంసం ఉపయోగిస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకున్నారు. శాపూర్నగర్లో సాగర్ రెస్టారెంట్ను అధికారులు మూసివేశారు.
Apr 3 2017 6:31 PM | Updated on Mar 21 2024 8:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement