రేవంత్ అనుచరులకు ఏసీబీ నోటీసులు | Cash For Vote : ACB notices to revanth reddy Followers | Sakshi
Sakshi News home page

Jul 22 2015 10:58 AM | Updated on Mar 21 2024 7:54 PM

ఓటుకు కోట్లు కేసులో మరో ఇద్దరికి ఏసీబీ బుధవారం నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అనుచరులు సైదులు, అల్లూరి నారాయణరాజుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే రేవంత్ డ్రైవర్కు కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో ఫోరెన్సిక్‌ తుది నివేదక నేడు ఏసీబీ కోరుకు చేరనుంది.

Advertisement
 
Advertisement
Advertisement