ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: ప్రధాని మోదీ | Be ready for polls at all times, says Modi | Sakshi
Sakshi News home page

Mar 26 2017 10:12 AM | Updated on Mar 21 2024 10:59 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం గుజరాత్‌, రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల గురించి ఆయన చర్చించారు. ఇంతకుమునుపు ఉత్తరప్రదేశ్‌ ఎంపీలతో ప్రధాని మోదీ ఇదేవిధంగా భేటీ అయి.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం, పార్టీ పనితీరు గురించి చర్చించిన సంగతి తెలిసిందే.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement