అమరావతిలో భారీ భూకబ్జా ప్రయత్నం | 75 acres of land encroached in uddandarayunipalem | Sakshi
Sakshi News home page

Oct 13 2016 4:22 PM | Updated on Mar 22 2024 10:55 AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ భూకబ్జాకు ప్రయత్నం జరుగుతోంది. ఉద్ధండరాయునిపాలెంలోని పెద్దలంకలో 75 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు కబ్జాదారులు యత్నిస్తున్నారు. 50 ఎకరాల భూమిలో రాత్రికి రాత్రి కొబ్బరి మొక్కలు నాటారు. మరో 25 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు గుంతులు తవ్వారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement