
గవర్నర్ పర్యటన సాగిందిలా..
● ఉదయం 10.30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ దంపతులు పోచంపల్లికి చేరుకున్నారు.
● 10.30నుంచి 11.00 వరకు చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు
● 11.00 నుంచి 11.05.. టూరిజం పార్కులో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు
● 11.05 నుంచి 11.20 అల్పాహారం స్వీకరించారు.
● 11.20 నుంచి 11.45.. టూరిజం పార్కులోని మ్యూజియంలో చేనేత వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలించారు.
● 11.45 నుంచి 12.40.. టూరిజం పార్కులో చేనేత కార్మికులతో ముఖాముఖి
● 12.40 నుంచి 12.55: పోచంపల్లి చేనేత పరిశ్రమ ప్రాముఖ్యతపై ప్రదర్శించిన ఏవీ తిలకించారు.
● 12.55 నుంచి 12.58.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు
● మధ్యాహ్నం ఒంటి గంటకు పోచంపల్లి నుంచి రాజ్భవన్కు బయలుదేరి వెళ్లారు.