
తిరుమల విద్యార్థుల ప్రభంజనం
తగరపువలస: 10వ తరగతి పరీక్ష ఫలితాలలో తాళ్లవలస క్యాంపస్కు చెందిన తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. 600 మార్కులకు గానూ కె.దుర్గా కాశ్యప్, కె.శ్రీవల్లి 596 మార్కు లు సాధించారన్నారు. అలాగే జి.వెంకట్ వరుణ్ వర్షిత్, బి.కీర్తిశ్రీ, ఎం.కల్యాణ్రామ్ 595, ఎ.ఖ్యాతి మోధిక, కె.తన్వీర్, ఎల్.హన్సుజా, ఎన్.అమృతవర్షిణి, వై.అర్పిత విజయ 594, చిల్ల నిశాంత్రెడ్డి 591 మార్కులు సాధించినట్లు తెలిపారు. 42 మంది విద్యార్థులు 590 కంటే ఎక్కువ మార్కులు, 96 మంది 585 కంటే ఎక్కువ, 281 మంది 570 కంటే ఎక్కువ, 321 మంది 565 కంటే ఎక్కువ, 408 మంది 550 కంటే ఎక్కువ, 510 మంది 500 కంటే ఎక్కువ, 545 మంది 400 కంటే ఎక్కువ మార్కులు సాధించినట్లు వెల్లడించారు.