13ఎకరాల వరిచేను నేలవాలింది | - | Sakshi
Sakshi News home page

13ఎకరాల వరిచేను నేలవాలింది

Oct 31 2025 7:22 AM | Updated on Oct 31 2025 7:22 AM

13ఎకర

13ఎకరాల వరిచేను నేలవాలింది

13ఎకరాల వరిచేను నేలవాలింది ధాన్యం మొలకెత్తింది

నా భూమితో పాటు మరికొంత భూమి కౌలుకు తీసుకొని 10ఎకరాల్లో దొడ్డురకం, 3ఎకరాల్లో సన్నరకం ధాన్యాన్ని సాగుచేశాను. తీరా పంటచేతికొచ్చే సమయంలో వర్షాలతో మొత్తం నేలవాలింది. ప్రభుత్వం ఆదుకోవాలి.

– మహంకాళి సురేష్‌, రైతు, కుంచమర్తి, జాజిరెడ్డిగూడెం మండలం

పది రోజుల క్రితం 250 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాను. భారీ వర్షం కురవడంతో కొద్దిగా ధాన్యం మొలకెత్తుతోంది. అధికారులు స్పందించి త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలి.

– భూక్యా వెంకన్న, భూక్యా తండా, రైతు, తిరుమలగిరి మండలం

13ఎకరాల వరిచేను నేలవాలింది 
1
1/1

13ఎకరాల వరిచేను నేలవాలింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement