మత్స్యావతారుడై.. | - | Sakshi
Sakshi News home page

మత్స్యావతారుడై..

Jun 29 2025 3:04 AM | Updated on Jun 29 2025 3:04 AM

మత్స్

మత్స్యావతారుడై..

శ్రీకాకుళం కల్చరల్‌: శ్రీకాకుళం మొండేటివీధి షిర్డీ సాయి సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రథయాత్ర ఉత్సవాల్లో స్వామిని శనివారం మత్స్యావతారంలో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.

ఖండాలు దాటి.. కన్నవారింటికి

ఇచ్ఛాపురం రూరల్‌: సైబీరియా నుంచి విదేశీ విహంగాలు తేలుకుంచికి చేరుకుంటున్నాయి. వీటి శాసీ్త్రయ నామం ‘అనస్థోమస్‌’. పక్షులు గ్రామంలోని ఊర చెరువు, గ్రామ దేవత ఆల యం వద్ద కంచి చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడే గుడ్లు పొదుగుతాయి. ఏటా జూన్‌ నెలాఖరులో వచ్చి తమ గ్రామంలో గుడ్లు పొదిగి, పిల్లలను సంరక్షించుకునే ఈ పక్షులను గ్రామస్తులు తమ పుట్టింటి ఆడబిడ్డగా పరిగణిస్తారు. పక్షులకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా గ్రామస్తులు కాపాడుకుంటారు.

మత్స్యావతారుడై.. 1
1/1

మత్స్యావతారుడై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement