అధిక ధరకు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

Jun 14 2025 10:16 AM | Updated on Jun 14 2025 10:16 AM

అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

ఈ–స్టాంప్‌ల విక్రయాలకు సంబంధించి విక్రయదారులకు కమీషన్‌ను రిజిస్ట్రేషన్‌ శాఖ చెల్లిస్తోంది. కాబట్టి అధిక ధరకు వారు విక్రయించరాదు. అలా కాదని అధిక ధరకు విక్రయించే వారి లైసెన్సు రద్దు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ల కొరతపై ఇప్పటికే ఐజీ కార్యాలయానికి నివేదిక అందజేశాం. వచ్చే నెల మొదటి వారంలో నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపులు జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటాం. – విజయలక్ష్మి, డీఐజీ,

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement