దళితులకు రక్షణ లేదు | - | Sakshi
Sakshi News home page

దళితులకు రక్షణ లేదు

Jun 13 2025 4:59 AM | Updated on Jun 13 2025 4:59 AM

దళితులకు రక్షణ లేదు

దళితులకు రక్షణ లేదు

కూటమి సర్కార్‌ హయాంలో దళితులపై దాడులు, దుర్మార్గాలు పెరిగిపోయాయి. ఏడుగుర్రాలపల్లిలో 14 మంది దుర్మార్గులు ఓ దళిత బాలికపై నెలలుగా అత్యాచారకాండ సాగించినా దళిత సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రి అనిత, ఈ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న దళిత ఎమ్మెల్యే స్పందించకపోవడం దుర్మార్గం. మేమైనా వెళ్లి బాలిక కుటుంబానికి ధైర్యం చెబుదామనుకుంటే పోలీసుల ద్వారా అడుగడుగునా అడ్డగించారు. – ఈరలక్కప్ప,

వైఎస్సార్‌సీపీ మడకశిర సమన్వయకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement