
వియత్నాం విద్యార్థులకు శిక్షణ
పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిరంజన్ అప్పస్వామి వియత్నం విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీపై శిక్షణ ఇవ్వనున్నారు. హోచిమిన్ సిటీలోని విఝెన్ డాంగ్ కళాశాల సైబర్ సెక్యూరిటీపై రెండు వారాల వర్క్షాప్ నిర్వహించడానికి ఆయనను అధికారికంగా ఆహ్వానించింది. ఈనెల 16 నుంచి జూలై 1 మధ్య నిర్వహించనున్న ఈ వర్క్షాప్లో సైబర్ సెక్యూరిటీలో పలు అంశాలను బోధించనున్నారు.
వర్క్షాప్కు వెళ్లనున్న డా. నిరంజన్