
ఆర్థిక ఇబ్బందుల్లో రైతన్నలు
రైతన్నలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వపరంగా రైతుబంధు అందివ్వకపోవడంతో పంటలు వేయడానికి ఇప్పటికే అప్పులు చేయడంతో వారి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి ఉంది. ఉపాధిహామీ కూలీలు లక్ష మంది వరకు ఉన్నారు. వారికి నాలుగు నెలలుగా జీతాల్లేవు. ఫీల్డ్అసిస్టెంట్లు, ప్రభుత్వ సంస్థలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు సమయానికి రావడం లేదు. నేతకార్మికులకు కూడా పనుల్లేక వారికి అప్పులు పుట్టడం లేదు. ప్రభుత్వం ఆదుకోవడం లేదు.
– గుంటి వేణు, సీపీఐ జిల్లా కార్యదర్శి