ఆర్థిక ఇబ్బందుల్లో రైతన్నలు | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందుల్లో రైతన్నలు

Apr 26 2025 12:21 AM | Updated on Apr 26 2025 12:21 AM

ఆర్థిక ఇబ్బందుల్లో రైతన్నలు

ఆర్థిక ఇబ్బందుల్లో రైతన్నలు

రైతన్నలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వపరంగా రైతుబంధు అందివ్వకపోవడంతో పంటలు వేయడానికి ఇప్పటికే అప్పులు చేయడంతో వారి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి ఉంది. ఉపాధిహామీ కూలీలు లక్ష మంది వరకు ఉన్నారు. వారికి నాలుగు నెలలుగా జీతాల్లేవు. ఫీల్డ్‌అసిస్టెంట్లు, ప్రభుత్వ సంస్థలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా జీతాలు సమయానికి రావడం లేదు. నేతకార్మికులకు కూడా పనుల్లేక వారికి అప్పులు పుట్టడం లేదు. ప్రభుత్వం ఆదుకోవడం లేదు.

– గుంటి వేణు, సీపీఐ జిల్లా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement