శాంతిభద్రతల పరిరక్షణ గాలికొదిలేసి.. | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న పోలీసులు

Jun 25 2025 6:56 AM | Updated on Jun 25 2025 11:32 AM

రెచ్చిపోతున్న

శాంతిభద్రతల పరిరక్షణ గాలికొదిలేసి..

గుంటూరు జిల్లా పోలీసులు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాల్సి ఉన్నా కూటమి పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమల్లో అత్యుత్సాహం చూపుతున్నారు. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ గాలికొదిలేసి ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా కేసులు పెడుతున్నారు. 

అడ్డగోలుగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటనపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి సంబంధం ఉంటే చాలు.. ఎవరిమీద పడితే వారిమీద కక్ష సాధిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement