పనులు పరిశీలించిన జలశక్తి అభియాన్‌ బృందం | - | Sakshi
Sakshi News home page

పనులు పరిశీలించిన జలశక్తి అభియాన్‌ బృందం

Jun 29 2025 2:28 AM | Updated on Jun 29 2025 2:28 AM

పనులు పరిశీలించిన జలశక్తి అభియాన్‌ బృందం

పనులు పరిశీలించిన జలశక్తి అభియాన్‌ బృందం

తానూరు: మండలంలోని ఆయా గ్రామాల్లో జాతీయ ఉపాధిహమీ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర జలశక్తి అభియాన్‌ పరిశీలకుల బృందం శనివారం పరి శీలించింది. మండలంలోని ఉమ్రి(కే), తొండా ల, దాగాం, కోలూరు, దౌలతాబాద్‌, ఖర్బాలా, ఎల్వత్‌, వాడవన గ్రామాల్లో పర్యటించి ఇంకుడు గుంతలు, ఫారంపాండ్‌, మినీ ట్యాంక్‌ నిర్మాణ పనులు పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. నివేదికను కేంద్ర జలశక్తి అభియాన్‌ అధికారులకు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఏలు గంగాధర్‌, ప్రసాద్‌, పోశెట్టి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement