
అన్ని మతాలకు ప్రాధాన్యం
కల్వకుర్తి: అన్ని మతాలకు ప్రభుత్వ సమప్రాధా న్యం ఇస్తోందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని కబ్రస్తాన్లో ఉన్న దర్గాలో ఆదివారం నిర్వహించిన గంధం ఉత్సవానికి ఆయ న హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దైవచింతనతో మాన సిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు దైవచింతన అలవర్చుకోవాలని సూచించారు. కా ర్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీసింగ్, ఆనంద్ కుమార్, ఎజాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపికై న గ్రామాలు ఇవే..
మండలం గ్రామం
అచ్చంపేట బొమ్మన్పల్లి
బల్మూరు పోలిశెట్టిపల్లి
లింగాల లింగాల
ఉప్పునుంతల పిరట్వానిపల్లి
వంగూరు పోల్కంపల్లి
కల్వకుర్తి పంజుగుల
ఊర్కొండ ఊర్కొండ
కోడేరు కోడేరు
కొల్లాపూర్ కుడికిళ్ల
పెద్దకొత్తపల్లి కల్వకోలు
బిజినేపల్లి వడ్డెమాన్
నాగర్కర్నూల్ చందుబట్ల
తాడూరు మేడిపూర్
తెలకపల్లి గడ్డంపల్లి
తిమ్మాజీపేట గుమ్మకొండ

అన్ని మతాలకు ప్రాధాన్యం