
రైతులకు ‘మద్దతు’
14 రకాల పంటల ధరలు పెంచిన కేంద్రం
●
మద్దతు సరిపోదు..
ప్రస్తుతం సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఎకరం పత్తి సాగుకు సుమారు రూ.45 వేలు పెట్టుబడి అవుతుండగా దిగుబడి మాత్రం 8 నుంచి 10 కింటాళ్లు వస్తుంది. కేంద్రం క్వింటాకు కేవలం రూ.589 పెంచింది. మద్దతు ధర మరింత పెంచి క్వింటాకు రూ.పది వేలు ధర చెల్లిస్తే రైతుకు మేలు జరుగుతుంది.
– సూగురు లింగస్వామి, రైతు, రాయిపాకుల
వానాకాలం నుంచి అమలు..
కేంద్ర ప్రభుత్వం పంటలకు పెంచిన మద్దతు ధర ఈ వానాకాలం నుంచి అమలులోకి వస్తుంది. మద్దతు ధర పెంపుతో రైతులకు కొంత మేలు జరుగుతుంది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి.
– చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి
● పత్తికి రూ.589..
వరికి రూ.69 మాత్రమే...
● వానాకాలం నుంచి అమలులోకి..
● జిల్లాలో 5.38 లక్షల ఎకరాల్లో
పంటల సాగు

రైతులకు ‘మద్దతు’

రైతులకు ‘మద్దతు’

రైతులకు ‘మద్దతు’