రైతులకు ‘మద్దతు’ | - | Sakshi
Sakshi News home page

రైతులకు ‘మద్దతు’

Jun 9 2025 12:56 AM | Updated on Jun 9 2025 12:56 AM

రైతుల

రైతులకు ‘మద్దతు’

14 రకాల పంటల ధరలు పెంచిన కేంద్రం

మద్దతు సరిపోదు..

ప్రస్తుతం సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఎకరం పత్తి సాగుకు సుమారు రూ.45 వేలు పెట్టుబడి అవుతుండగా దిగుబడి మాత్రం 8 నుంచి 10 కింటాళ్లు వస్తుంది. కేంద్రం క్వింటాకు కేవలం రూ.589 పెంచింది. మద్దతు ధర మరింత పెంచి క్వింటాకు రూ.పది వేలు ధర చెల్లిస్తే రైతుకు మేలు జరుగుతుంది.

– సూగురు లింగస్వామి, రైతు, రాయిపాకుల

వానాకాలం నుంచి అమలు..

కేంద్ర ప్రభుత్వం పంటలకు పెంచిన మద్దతు ధర ఈ వానాకాలం నుంచి అమలులోకి వస్తుంది. మద్దతు ధర పెంపుతో రైతులకు కొంత మేలు జరుగుతుంది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి.

– చంద్రశేఖర్‌, జిల్లా వ్యవసాయ అధికారి

పత్తికి రూ.589..

వరికి రూ.69 మాత్రమే...

వానాకాలం నుంచి అమలులోకి..

జిల్లాలో 5.38 లక్షల ఎకరాల్లో

పంటల సాగు

రైతులకు ‘మద్దతు’ 1
1/3

రైతులకు ‘మద్దతు’

రైతులకు ‘మద్దతు’ 2
2/3

రైతులకు ‘మద్దతు’

రైతులకు ‘మద్దతు’ 3
3/3

రైతులకు ‘మద్దతు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement