
రైతులను ఆదుకోవాలి..
విత్తన కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచాయి. దీంతో చిన్న, సన్నకారు రైతులపై ప్రభావం పడుతుంది. ధరల పెంపుపై ప్రభుత్వం తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు ఇచ్చేలా చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలి.
– వాసుదేవుడు, రైతు, రామాజిపల్లి, బల్మూర్ మండలం
వందశాతం చెల్లించాలి..
ప్రస్తుతం వరి విత్తనాలపై సబ్సిడీ లేదు. రైతులు వందశాతం చెల్లించి తీసుకోవాలి. ప్రభుత్వం సన్నరకం వరికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుంది. జీలుగ విత్తనాలకు మాత్రం 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ఇవి ప్రతి మండలంలో అందుబాటులో ఉన్నాయి. అవసరమైన రైతులు వ్యవసాయాధికారుల ద్వారా పొందవచ్చు.
– చంద్రశేఖర్,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
●

రైతులను ఆదుకోవాలి..